Sunday, 4 July 2021

యూపీలో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా తెలంగాణ మహిళ: బీజేపీ నుంచి ఎన్నికైన శ్రీకళా రెడ్డి

లక్నో/సూర్యపేట: ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఇక్కడ ఓ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. అఖిలేష్‌కు భారీ షాక్-యూపీ బీజేపీలో కొత్త జోష్: స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు క్లీన్‌స్వీప్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ArSKU6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour