Saturday, 24 July 2021

షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్

దేశ ద్రోహం కేసు, అరెస్టు, అనర్హత వేటుపై ఆందోళనల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. అనర్హతపై లోక్ సభ స్పీకర్ ఎంతకూ నిర్ణయం తీసుకోకపోవడంతో వైసీపీ రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీలను ఆశ్రయించింది. రఘురామ అక్రమాలు, ఆయన కంపెనీల్లో అవకతవకలపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rw23OA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour