Wednesday, 7 July 2021

రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ .. మళ్ళీ ఇండియాకు టెన్షన్ .. తాజా పరిస్థితి ఇదే !!

దేశంలో కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి దేశంలో ఆందోళన కలిగిస్తుంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొత్త కేసుల నమోదు లో 5 శాతం పెరుగుదల కనిపించింది. కొత్త కేసులు రికవరీల కంటే ఎక్కువగా నమోదు అయ్యాయి. కరోనాతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VeAoWp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour