Wednesday, 14 July 2021

సీఎం జగన్ కీలక నిర్ణయం: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ : విద్య-ఉద్యోగాల్లో.. అర్హులు వీరే..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) విద్య-ఉద్యోగాల్లో రిజర్వేషన కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 10 శాతం మేర రిజర్వేషన్లను అమలు చేయాలని డిసైడ్ చేసారు. 2019 లో కేంద్ర తీసుకొచ్చిన చట్టం ప్రకారం (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లు తీసుకొచ్చింది. విద్యా, ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్‌ కోటా ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం 2019లో రాజ్యాంగాన్ని సవరించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3egIdRZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour