Thursday, 1 July 2021

మోడీకి మరోసారి మామిడిపండ్లు పంపిన మమత-రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సోనియాకూ

తాజాగా జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ముడోసారి విజయం సాధించి సీఎం పీఠం దక్కించుకున్న మమతా బెనర్జీ రాజకీయాల్లో ప్రత్యర్ధుల విషయంలో ఎంత కరకుగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఎన్నికలు ముగియగానే అప్పటివరకూ తమకు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ కార్యకర్తలు, నేతలపై టీఎంసీ నేతలు ఏ స్ధాయిలో విరుచుకుపడ్డారో అంతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AgyLHI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour