కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపకం జరగాలన్న తాత్కాలిక ఒప్పందాన్ని పట్టించుకోబోమని, 50:50 నిష్పత్తిలో పంపకాలు జరగాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ఏపీ అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పరస్పర దూషణలపై ఏపీ ప్రభుత్వ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ypuGiD
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment