Sunday, 4 July 2021

జల వివాదం: సజ్జల సీరియస్ వార్నింగ్ -ఇచ్చింది కేసీఆర్‌కా? వైసీపీ నేతలకా? -ఈనెల 9న రచ్చే

కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపకం జరగాలన్న తాత్కాలిక ఒప్పందాన్ని పట్టించుకోబోమని, 50:50 నిష్పత్తిలో పంపకాలు జరగాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ఏపీ అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పరస్పర దూషణలపై ఏపీ ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ypuGiD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour