Thursday, 22 July 2021

చెన్నైలో దారుణం... 88 ఏళ్ల వృద్దురాలిపై 73 ఏళ్ల వృద్దుడి అత్యాచారం...

చెన్నైలో దారుణం జరిగింది. ఓ వృద్దుడు వృద్దురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్దురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు పరిగెత్తుకొచ్చి నిందితుడిని పట్టుకున్నారు. ఆపై అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. తిరుమంగళం ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... తిరుమంగళంలోని ఆల్ వుమెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Bvm0K7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour