Monday, 12 July 2021

పిడుగుపాటుకు 68 మంది బలి... యూపీలో 41 మంది... రాజస్తాన్‌లో 20 మంది...

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిడుగుపాటుకు చాలామంది బలవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం(జులై 11) 41 మంది పిడుగుపాటుతో మృతి చెందారు. ఇందులో ఒక్క ప్రయాగ్‌రాజ్ జిల్లాలోనే 14 మంది పిడుగుపాటుకు బలయ్యారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు,చిన్నారులే ఉన్నారు. మృతులకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.5లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రయాగ్ రాజ్ జిల్లాలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AV1z9h
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour