ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వడం లేదంటూ ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు షాకింగ్ కామెంట్ చేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందాలని తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని వేడుకున్నట్టు ఆయన నేడు తిరుమలలో మాట్లాడారు . ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్న తరువాత ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l4Gy6x
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment