Thursday, 29 July 2021

4 నెలలుగా జీతాల కోసం ఉద్యోగుల పడిగాపులు..జగన్ సర్కార్ పై ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడి షాకింగ్ కామెంట్స్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వడం లేదంటూ ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు షాకింగ్ కామెంట్ చేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందాలని తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని వేడుకున్నట్టు ఆయన నేడు తిరుమలలో మాట్లాడారు . ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్న తరువాత ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l4Gy6x
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour