Wednesday, 28 July 2021

ఏపీ పరిషత్ ఎన్నికలపై వీడని ఉత్కంఠ-ఆగస్టు 4కు హైకోర్టు విచారణ వాయిదా

ఏపీలో ఎంపీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ మరింతకాలం కొనసాగేలా ఉంది. ఇప్పటికే పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా.. అక్కడా వెంటనే విచారణ జరిపి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కావడం లేదు. దీంతో హైకోర్టు విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఏపీలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l491t5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour