ఏపీలో ఎంపీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ మరింతకాలం కొనసాగేలా ఉంది. ఇప్పటికే పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా.. అక్కడా వెంటనే విచారణ జరిపి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కావడం లేదు. దీంతో హైకోర్టు విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఏపీలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l491t5
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment