Thursday, 1 July 2021

భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు .. తాజాగా 48,786 కొత్త కేసులు, 1,005 మరణాలు

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 48,786 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,11,634 కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం తాజాగా కరోనా మహమ్మారి కారణంగా 1,005 మంది మరణించారు. దీంతో దేశంలోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jweEiN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour