Thursday, 8 July 2021

భారత్ లో 4,58,727 క్రియాశీల కేసులు.. తగ్గిన కొత్త కేసులు, పెరిగిన మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల మధ్య ఊగిసలాట కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 43,393 కేసులు నమోదు కాగా 911 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,52,950 కు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాలు 405,939 కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jYIlJH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour