కరోనా వైరస్కు విరుగుడు వ్యాక్సిన్.. తొలినాళ్లలో టీకాపై అవగాహన తక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత అందరూ టీకా వేసుకుంటున్నారు. అయితే దేశంలో చాలా మంది అంటే 417 మిలియన్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. నిన్న రాత్రి 7 గంటల వరకు 41.7 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఒక్కరోజే 20 లక్షల మంది టీకా తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3izEfWa
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment