Thursday, 22 July 2021

41 కోట్ల మందికి వ్యాక్సిన్‌.. ఫస్ట్ డోసే ఎక్కువ... సెకండ్ డోస్ లెక్క ఇదీ

కరోనా వైరస్‌‌కు విరుగుడు వ్యాక్సిన్.. తొలినాళ్లలో టీకాపై అవగాహన తక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత అందరూ టీకా వేసుకుంటున్నారు. అయితే దేశంలో చాలా మంది అంటే 417 మిలియన్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. నిన్న రాత్రి 7 గంటల వరకు 41.7 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఒక్కరోజే 20 లక్షల మంది టీకా తీసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3izEfWa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour