Saturday, 3 July 2021

చిత్తూరులో రూ.400 కోట్ల భూ కుంభకోణం... వైసీపీ నేతలపై నల్లారి కిశోర్ సంచలన ఆరోపణలు...

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. చిత్తూరు జిల్లాలోని పీలేరులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలు,వారి అనుచరులు కబ్జా చేశారని ఆరోపించారు. అందులో లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారని చెప్పారు. జిల్లాకు చెందిన మంత్రి,ఎంపీ,ఎమ్మెల్యేల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. దీనికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xfSkhD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour