తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షాలతో వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎల్లంపల్లి,కడెం,జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్నిచోట్ల బలమైన గాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రాష్ట్రంలో 2 చోట్ల అతి భారీ వర్షాలు నమోదవగా 41 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో 247 చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురవగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k9xPiS
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment