Thursday, 15 July 2021

భారత్ లో కరోనా కేసుల ఊగిసలాట : తాజాగా 38,949 కొత్త కేసులు, 100 రోజుల కనిష్టానికి మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఒకపక్క కరోనా థర్డ్ వేవ్ మొదటి దశలో ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇక ఇదే సమయంలో భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల ఊగిసలాట కొనసాగుతోంది. గత 24 గంటల్లో 38,949 కొత్త కేసులు నమోదు కాగా భారతదేశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xNNkkG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour