Monday, 5 July 2021

హర్యానాలో భూకంపం: రిక్టార్ స్కేలుపై 3.7 తీవ్రత -ఆ ధాటికి ఢిల్లీలోనూ ప్రకంపనలు

ఉత్తరాది రాష్ట్రం హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. దాని తీవ్రతకు దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తొలుత ఢిల్లీలోనే భూకంపం వచ్చినట్లు వార్తలు రావడం, ఢిల్లీ వాసులంతా సోషల్ మీడియాలో దీనిపై స్టేటస్ లు పెట్టడంతో ఏం జరిగిందనేదానిపై జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ) ప్రకటన చేసింది. {image-earth-1601049359.jpg

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dMlMnx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour