ఉత్తరాది రాష్ట్రం హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. దాని తీవ్రతకు దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తొలుత ఢిల్లీలోనే భూకంపం వచ్చినట్లు వార్తలు రావడం, ఢిల్లీ వాసులంతా సోషల్ మీడియాలో దీనిపై స్టేటస్ లు పెట్టడంతో ఏం జరిగిందనేదానిపై జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ) ప్రకటన చేసింది. {image-earth-1601049359.jpg
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dMlMnx
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment