Thursday, 22 July 2021

భారత్ కు మళ్ళీ కాస్త రిలీఫ్ .. 35 వేల కరోనా కొత్త కేసులు, 500 దిగువకు మరణాలు

భారతదేశంలో కరోనా కేసుల్లో ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. ఒకపక్కన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రజల్లో నిర్లక్ష్యం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితి ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తుంది. ఒకపక్క డెల్టా వేరియంట్ కేసులు పెరగటం కూడా భవిష్యత్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wZOdFB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour