భారతదేశంలో కరోనా కేసుల్లో ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. ఒకపక్కన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రజల్లో నిర్లక్ష్యం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితి ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తుంది. ఒకపక్క డెల్టా వేరియంట్ కేసులు పెరగటం కూడా భవిష్యత్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wZOdFB
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment