Sunday, 4 July 2021

ఏపీలో కరోనా: ఆగని మరణాలు -కొత్తగా 3,175 కేసులు, 29 మంది మృతి -ఉభయ గోదావరిలో అదే తీరు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ఇంకా కొనసాగుతున్నది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. రికవరీలు పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కొత్త కేసుల ఉధృతి ఇంకా తగ్గలేదు. వివరాలివి.. జల వివాదం: సజ్జల సీరియస్ వార్నింగ్ -ఇచ్చింది కేసీఆర్‌కా? వైసీపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jMX9ex
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour