Monday, 12 July 2021

కర్ణాటకను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్-ఇప్పటివరకూ 303 మరణాలు-ఒక్క బెంగళూరులోనే 100 మరణాలు

కర్ణాటకను బ్లాక్ ఫంగస్(మ్యుకర్‌మైకోసిస్) కేసులు వణికిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 303 మంది బ్లాక్‌ఫంగస్ బారినపడి మృతి చెందారు. ఇందులో ఒక్క బెంగళూరు నగరంలోనే 100 మంది బ్లాక్‌ ఫంగస్‌తో చనిపోయారు. మృతులంతా కోవిడ్ నుంచి కోలుకున్నవారే కావడం గమనార్హం.ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3491 మంది బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ మరణాల రేటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3e68ouG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour