Monday, 19 July 2021

భారత్ కు ఊరట .. 30,093 కేసులతో నాలుగు నెలల కనిష్టానికి కరోనా కొత్త కేసులు, 374మరణాలు

భారతదేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్త కేసులు 30 వేలకు తగ్గాయి. తాజా కేసులు నాలుగు నెలల కనిష్టానికి క్షీణించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. తాజాగా 30,093 కొత్త కేసులను నమోదు చేయడం, కేసుల సంఖ్య బాగా క్షీణించడం కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ipDPBH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour