Monday, 19 July 2021

ప్రత్యేక హోదాకు వైసీపీ పట్టు- రాజ్యసభలో సాయిరెడ్డి నోటీసు-రూల్ 267 కింద చర్చకు

ఏపీ విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఇవాళ వైసీపీ మరోసారి పార్లమెంటులో తెరపైకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు ఇచ్చారు. పార్లమెంటులోని సభా నియమ నిబంధనలలో ఉన్న రూల్‌ 267 కింద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hPNCBQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour