Thursday, 22 July 2021

పయ్యావుల మరో బాంబు- 25వేల కోట్ల ఒప్పందం-షాకింగ్ షరతులు-మద్యనిషేధం లేనట్లే

ఏపీ ఆర్ధిక వ్యవస్ధలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఇవాళ మరో బాంబు పేల్చారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి సంస్ధ (ఏపీఎస్టీసీ) కోసం రూ.25 వేల కోట్ల రుణం సేకరించేందుకు బ్యాంకులతో జగన్ సర్కార్ చేసుకున్న ఓ రహస్య ఒప్పందాన్ని ఆయన బయటపెట్టారు. శాసనసభకు తెలియకుండా ఈ ఒప్పందం చేసుకోవడంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zry0KC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour