Wednesday, 28 July 2021

ఇండియాలో కొనసాగుతున్న కరోనా .. గత 24 గంటల్లో 43,509 కొత్త కేసులు, 640 మరణాలు

భారతదేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. భారతదేశం గత 24 గంటల్లో 43,509 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. గత 24 గంటల్లో కరోనా మరణాలు 640కి పెరిగాయి. దేశం మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 3.15 కోట్లుగా ఉంది. మొత్తం కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 3,15,28,114గా నమోదయ్యింది. మొత్తం మరణాలు 4.22 లక్షలు అని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ws0Kot
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour