Tuesday, 20 July 2021

భారత్ లో మళ్ళీ భారీగా .. గత 24 గంటల్లో 42,015 కరోనా కొత్త కేసులు, 3,998 మరణాలకు రీజన్ ఇదే

నిన్న కాస్త ఊపిరి తీసుకున్నట్టే అనిపించిన కరోనా కేసులు, ఈ రోజు మళ్ళీ భారీగా పెరిగాయి. భారతదేశం గత 24 గంటల్లో 42,015 కరోనా కొత్త కేసులను నమోదు చేసింది, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3,12,16,337 కు చేరుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BszEgX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour