Wednesday, 21 July 2021

భారత్ లో కరోనా తాజా పరిస్థితి : గత 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు, 507 మరణాలు

భారతదేశంలో కరోనా వ్యాప్తికి కొనసాగుతుంది. తాజాగా భారతదేశం గత 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు, 507 మరణాలను నమోదు చేసింది. దీంతో ఇప్పుడు దేశం మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,12,57,720గా ఉంది . ఇక తాజాగా నమోదైన 507 మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 4,18,987 కు చేరుకుంది.   ఆగస్టులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kGLXR1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour