Wednesday, 14 July 2021

భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కొత్త కేసులు .. గత 24 గంటల్లో 38,792 కేసులు, 624 మరణాలు

దేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 38,792 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,46,074 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే కాలంలో 624 కొత్త మరణాలు సంభవించడంతో, మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 4,11,408

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VwYQ5s
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour