Saturday, 31 July 2021

ఇండియాలో కరోనా .. గత 24 గంటల్లో రికవరీలు 37 వేలు, 41 వేలకు పైగా కొత్త కేసులు !!

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజువారి నమోదవుతున్న కేసులు మరణాలలో స్వల్ప హెచ్చుతగ్గులను నమోదు చేస్తుంది. తాజాగా గత 24 గంటల్లో భారతదేశంలో 41,649 కొత్త కరోనావైరస్ కేసులు (కోవిడ్ -19) నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,16,13,993 కు చేరుకుంది. గత 24 గంటల్లో 593 మరణాలు నమోదుకాగా మొత్తం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xpPohP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour