Monday, 5 July 2021

భారత్ లో గణనీయంగా తగ్గిన కొత్త కేసులు, మరణాలు .. గత 24 గంటల్లో 34,703 కేసులు, 553 మరణాలు

భారతదేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో 34,703 కొత్త కేసులు నమోదయ్యాయి . దీంతో భారత దేశంలో మొత్తం కరోనా కేసులు 3,06,19,932 కి చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఇప్పటివరకు, ఈ రోజు మాత్రమే అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 18వ తేదీన 35,781 కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AyCJvu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour