Wednesday, 21 July 2021

అశోక్ గజపతి రాజుకు ఎన్ఐఎ ఉచ్చు: 2017 నాటి రైలు ప్రమాదంతో లింక్: మోడీకి సాయిరెడ్డి లేఖ

అమరావతి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతోన్న వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి కీలక అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. 2017లో విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదాన్ని ప్రస్తావించారు. 40 మంది ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eEtelf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour