Thursday, 22 July 2021

ఏపీ సచివాలయాల్లో కేంద్ర ప్రభుత్వ సేవలు-కొత్తగా 200 సర్వీసులు-పాన్, పాస్ పోర్టు కూడా

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 543 సేవల్ని అందిస్తున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో పాన్ కార్డు, పాస్ పోర్టు, ఆధార్ తో పాటు మొత్తం 200 సేవల్ని సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరు లేదా ఆగస్టు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zsQCKk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour