Saturday, 31 July 2021

కోవిడ్ ఎమర్జెన్సీ ప్యాకేజీ రూ. 1827 కోట్లు విడుదల: ఏపీ, తెలంగాణలకు కేటాయించింది ఎంతంటే?

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ థర్డ్ వేవ్ వ్యాప్తి ముప్పు పొంచివున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత కరోనావైరస్ అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థల సన్నద్దత ప్యాకేజీ(ఈసీఆర్పీ) రెండో దశలో భాగంగా 15 శాతం నిధులు అంటే రూ. 1827 కోట్లును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శనివారం విడుదల చేసింది. ఈసీఆర్పీ-2 కింద మొత్తం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Wv7bHl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour