Friday, 30 July 2021

సరిహద్దులో డ్రాగన్ తోక జాడింపులు -భారత్, చైనా సైనిక కమాండర్ల మధ్య 12వ రౌండ్ చర్చలు నేడు

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు తగ్గించుకునే దిశగా రెండు దేశాలూ కీలక అడుగు వేశాయి. భారత్, చైనా సైనిక అధికారుల మధ్య 12 రౌండ్ చర్చలు ఇంకాసేపట్లో మొదలుకానున్నాయి. గాల్వాన్ లోయలో హింస తర్వాత సరిహద్దుల నుంచి బలగాల ఉపసంహరణకు ఒప్పందాలు కుదిరినా, డ్రాగన్ మళ్లీ తోక జాడిస్తుండటంతో దానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BZJjfn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour