Sunday, 13 June 2021

WTC final: బద్ధకం వదులుకోవాల్సిందే: ఇంగ్లాండ్‌పై సిరీస్ కివీస్ వశం: కోహ్లీసేన అలర్ట్

లండన్: సరిగ్గా నాలుగు రోజుల్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC final) ఆరంభం కాబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం ఈ నెల 18వ తేదీన ఇంగ్లాండ్‌ సౌథాంప్టన్‌‌లోని రోజ్ బౌల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. రెండు జట్లూ సన్నాహాక మ్యాచ్‌లను ఆడేశాయి. కోహ్లీసేన ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌ను ఆడగా.. దీనికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pQwUoh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour