Sunday, 13 June 2021

Video : మురుగునీటిలో కూర్చోబెట్టి-కాంట్రాక్టరుపై చెత్త వేయించిన ఎమ్మెల్యే

మహారాష్ట్రలో ఓ శివసేన ఎమ్మెల్యే పారిశుద్ధ్య కాంట్రాక్టర్ పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. మురుగుతో నిండిన డ్రైనేజీలను క్లీన్ చేయించట్లేదన్న కారణంతో కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయాడు. కాంట్రాక్టర్‌ను మురుగు నీటిలో కూర్చోబెట్టి అతనిపై చెత్త వేయించాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే... ఇటీవలి వర్షాలకు ముంబైలో డ్రైనేజీలన్నీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cD3K6Q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour