Friday, 25 June 2021

ThankYouLokeshAnna : పరీక్షల రద్దు లోకేష్ విజయంగా టీడీపీ హైప్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ !!

ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలపై సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, సుప్రీంకోర్టు పేర్కొన్న టైం షెడ్యూల్లో పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం వీలు కాదని పేర్కొన్న ఏపీ ప్రభుత్వం ఫైనల్ గా పరీక్షలను రద్దు చేస్తూ తమ నిర్ణయాన్ని వెల్లడించింది.పరీక్షల నిర్వహణ విషయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qpR4Wn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour