Thursday, 3 June 2021

Rohini Sindhuri: మరో వివాదంలో తెలుగు అధికారిణి: వేధింపులు..తోటి ఐఎఎస్ రిజైన్: ఆ ఆరోపణలు

బెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. రోహిణి సింధూరి పనితీరును తప్పుపడుతూ తోటి ఐఎఎస్ అధికారిణి ఏకంగా తన పదవికి రాజీనామా చేశారు. తానీ నిర్ణయం తీసుకోవడానికి రోహిణి సింధూరే కారణమంటూ బాంబు పేల్చారు. తనను టార్గెట్‌గా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2S0qeaV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour