Thursday, 10 June 2021

Kulbhushan Jadhav case: ICJ తీర్పుపై ఆర్డినెన్స్‌కు పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదం -అప్పీలుకు హక్కు

ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ జైలులో ఉన్న ఆయనకు అక్కడి ఆర్మీ కోర్టు మరణ శిక్ష విధించగా, ఇప్పుడా శిక్షను సవాలు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం జాదవ్ కు లభించింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) గురువారం ‘ఐసీజే ఆర్డినెన్స్-2020'కి ఆమోదం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cwgZpC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour