Tuesday, 22 June 2021

GVMCలో ఆస్తిపన్ను పెంపు రగడ- కౌన్సిల్‌ భేటీ రచ్చరచ్చ-మేయర్‌ వాకౌట్‌

ఏపీలో 15 శాతం మేర ఆస్తిపన్ను పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సర్కార్ నిర్ణయంపై ఇప్పటికే పలు చోట్ల విపక్షాలు నిరసనలు తెలుపుతుండగా..ఇవాళ విశాఖఫట్నంలోనూ అదే పరిస్ధితి ఎదురైంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఆస్తిపన్ను పెంపుకు నిరసనగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఇవాళ జరుగుతున్న విశాఖపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్ జీవీఎంసీ కౌన్సిల్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2T0xQKJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour