Tuesday, 22 June 2021

guntur gang rape : పురోగతి- పోలీసుల కస్టడీలోనే నిందితులు ? గుర్తించిన యువతి

గుంటూరు జిల్లా సీతానగరంలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ కేసు ఏపీ పోలీసులకు సవాల్‌గా మారింది. సీఎం నివాసానికి దగ్గర్లోనే ఈ ఘటన జరగడంపై విపక్షాలు ఇప్పటికే విమర్శలకు దిగుతున్నాయి. దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో బాధితురాలు నిందితుల్ని గుర్తించింది. అయితే వీరిని ఇప్పటికే గుంటూరు పోలీసులు తాజాగా ఓ కేసులో అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zEBj26
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour