Sunday, 27 June 2021

Google, Facebook: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌‌‌కు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమన్లు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2021 మార్గదర్శకాల వ్యవహారం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ నిషేధానికి కత్తి నూరుతోన్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గూగుల్, సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు సమన్లను జారీ చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jfv5QC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour