Friday, 11 June 2021

Family: రాత్రి భర్త చేసినపనికి ?, భార్య, ఐదు మంది కూతుర్లు రైలు కిందపడి, ఒక్కడే మిగిలాడు !

రాయ్ పూర్: నిత్యం భర్త ఇంట్లో గోడవ పడుతున్నాడని భార్య జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇప్పటికే ఐదు మంది కుమార్తెలు ఉండటం, భర్త సక్రమంగా సంసారాన్ని పట్టించుకోకపోవడంతో భార్య నరకం అనుభవించింది. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్య, పిల్లలతో గొడవ పెట్టుకున్నాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన భార్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. తాను ఆత్మహత్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xa79Sr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour