Friday, 25 June 2021

Delta Plus Variant : ఆ ఏడు రాష్ట్రాలకు కేంద్రం కీలక లేఖ-తక్షణం ఆ చర్యలు చేపట్టాలని ఆదేశం...

డెల్టా ప్లస్ వేరియంట్‌ పట్ల కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికిప్పుడు దీనితో పొంచి వున్న ముప్పేమీ లేకపోయినప్పటికీ దీర్ఘకాలంలో పంజా విసురుతుందేమో అన్న అనుమానం,ఆందోళన నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తిని ఆదిలోనే అరికట్టేలా కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు సూచిస్తోంది. తాజాగా ఏడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసిన కేంద్రం డెల్టా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vRMAZL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour