దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి తగ్గినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా రికార్డు స్థాయిలో 6148 మరణాలు సంభవించాయి. కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలివే. ప్రపంచంలోనే మరే దేశంలోనూ ఒక్కరోజులో ఇన్ని మరణాలు నమోదవలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న అమెరికాలో నమోదైన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g9wSEJ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment