Thursday, 3 June 2021

CM Jagan లేఖ వెనుక : కేంద్రానికి అభ్యర్ధనా..అల్టిమేటమా : మారుతున్న సమీకరణాలు..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసారు. వ్యాక్సినేషన్ విషయంలో అందరు ముఖ్యమంత్రులు ఒకే మాట మీద నిలబడదామంటూ పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితం ఇదే తరహాలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌..ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లేఖలు రాసారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖలు రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. ప్రతిపక్షం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SRt9CG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour