Wednesday, 9 June 2021

CM Jagan Delhi Tour:కేంద్ర మంత్రులతో వరుస భేటీలు : రఘురామ ఎపిసోడ్ కు ముగింపు ఇస్తారా..!!

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. గురువారం ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు రోజుల క్రితమే ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా వాయిదా పడింది. ముఖ్యమంత్రి పర్యటన పైన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు..సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది. అధికారిక అజెండాతో పాటుగా పొలిటికల్ అంశాలు ఈ సారి కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wjzxBi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour