Tuesday, 1 June 2021

రఘురామ పిటిషన్ కొట్టేయండి: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ కౌంటర్ దాఖలు

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fFKVls
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour