Thursday, 10 June 2021

ఏపీ, తెలంగాణలకు తుఫాన్ ముప్పు: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

న్యూఢిల్లీ: కొద్దిరోజుల కిందటే దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన జంట తుఫాన్లు తౌక్టే, యాస్ సద్దుమణిగిన అతి కొద్దిరోజుల్లోనే మరొకటి ఆవిర్భవించనుంది. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడనున్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సాయంత్రం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని, వచ్చే 72 గంటల్లో అది తుఫాన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీని ప్రభావం వల్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gqCvNR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour