Sunday, 13 June 2021

వైఎస్ జగన్‌కు మళ్లీ రఘురామ లేఖ: పాదయాత్ర హామీని గుర్తు చేస్తూ: కోర్టులతో లింక్ పెట్టి

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వానికి కొరుకుడు పడని తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు రూటు మార్చారు. ఇదివరకు రోజూ సోషల్ మీడియా ద్వారా రచ్చబండ పేరుతో విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేస్తూ.. సొంత పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన ఆయన లేఖల బాట అందుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gwptOT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour