Monday, 21 June 2021

ఆపరేషన్ హుజూరాబాద్: టీబీజేపీలో మేధోమథనం: రాష్ట్ర కార్యాలయంలో ఈటల

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ నాయకులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటైందీ భేటీ. ఇటీవలే కాషాయ కండువాను కప్పుకొన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్.. దీనికి హాజరయ్యారు. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ ఇందులో పాల్గొన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iVrZRF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour